Salmos 78

TEL2010

1 నా ప్రజలారా నా ఉపదేశాలను వినండి.

2 ఈ కథ మీతో చెబతాను.

3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.

4 ఈ కథను మనము మరచిపోము.

5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.

6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మ శాస్త్రాన్ని తెలుసుకొంటారు.

7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.

8 ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే,

9 ఎఫ్రాయిము కుటుంబ దళంలోని పురుషులు వారి విసురు కర్రలు కలిగి ఉన్నారు.

10 వారు యెహోవాతో తమ ఒడంబడికను నిలుపు కోలేదు.

11 ఎఫ్రాయిముకు చెందిన ఆ ప్రజలు దేవుడు చేసిన గొప్ప కార్యాలను మరచిపోయారు.

12 ఈజిప్టులోను, సోయను వద్దను

13 దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ప్రజలను దాటించాడు.

14 ప్రతిరోజూ మేఘం నీడలో దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.

15 అరణ్యంలో దేవుడు బండను చీల్చాడు.

16 బండ నుండి దేవుడు నీళ్లను ప్రవహింప చేసాడు.

17 కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు.

18 అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు.

19 వారు దేవునికి విరోధంగా మాట్లాడారు.

20 దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది.

21 ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు.

22 ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు.

25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.

28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో

29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.

30 వారు వారి ఆకలిని అదుపులో పెట్టుకోలేదు.

31 ఆ ప్రజల మీద దేవునికి చాలా కోపం వచ్చింది వారిలో అనేక మందిని ఆయన చంపివేసాడు.

32 కాని ఆ ప్రజలు యింకా పాపం చేశారు.

33 కనుక దేవుడు వారి పనికిమాలిన జీవితాలను

34 దేవుడు వారిలో కొందరిని చంపినప్పుడల్లా మిగిలిన వారు ఆయన వైపుకు మళ్లుకొన్నారు.

35 దేవుడే తమ బండ అని ఆ ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు.

36 వారు ఆయన్ని ప్రేమిస్తున్నామని అన్నారు,

37 వారి హృదయాలు నిజంగా దేవునితో లేవు.

38 కాని దేవుడు దయకలిగినవాడు.

39 వారు కేవలం మనుష్య మాత్రులే అని దేవుడు జ్ఞాపకం చేసుకొన్నాడు.

40 అయ్యో, ఎడారిలో ఆ ప్రజలు దేవునికి అనేక తొందరలు కలిగించారు.

41 ఆ ప్రజలు దేవుని సహనాన్ని మరలా మరలా పరీక్షించారు.

42 ఆ ప్రజలు దేవుని శక్తిని గూర్చి మరచిపోయారు.

43 ఈజిప్టులో ఆయన చేసిన అద్భుతాలను వారు మరచిపోయారు.

44 నదులను దేవుడు రక్తంగా మార్చాడు!

45 ఈజిప్టు ప్రజలను కుట్టిన జోరీగల దండులను దేవుడు పంపించాడు.

46 దేవుడు వారి పంటలను చీడ పురుగులకు అప్పగించాడు.

47 ఈజిప్టు వారి ద్రాక్షాతీగెలను నాశనం చేయటానికి దేవుడు వడగండ్లను వాడుకొన్నాడు.

48 దేవుడు వారి జంతువులను వడగండ్ల చేతను

49 దేవుడు తన భయంకరమైన కోపాన్ని ఈజిప్టువారికి చూపించాడు.

50 దేవుడు తన కోపాన్ని చూపించుటకు ఒక మార్గం కనుగొన్నాడు.

51 ఈజిప్టులో ప్రథమ సంతానాన్ని దేవుడు చంపివేసాడు.

52 తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులను గొర్రెల కాపరిలా నడిపించాడు.

53 ఆయన తన ప్రజలను క్షేమంగా నడిపించాడు.

54 దేవుడు తన ప్రజలను తన పవిత్ర దేశానికి నడిపించాడు.

55 ఇతర రాజ్యాలు ఆ దేశాన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు వారిని బలవంతం చేసాడు.

56 కానీ ఇశ్రాయేలు ప్రజలు సర్వోన్నతుడైన దేవున్ని ఇంకను పరీక్షించి ఆయన్ని దుఃఖ పెట్టారు.

57 ఇశ్రాయేలు ప్రజలు దేవుని నుండి మళ్లు కొన్నారు. వారు వారి తండ్రుల్లాగే ద్రోహులుగాను, అపనమ్మ కస్తులుగాను ఉన్నారు.

58 ఇశ్రాయేలు ప్రజలు ఎత్తయిన గోపురాలు నిర్మించి దేవునికి కోపం పుట్టించారు.

59 దేవుడు ఇది విని చాలా కోపగించాడు.

60 షిలోహులో పవిత్ర గుడారాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు.

61 అప్పుడు దేవుడు ఇతర రాజ్యాల ద్వారా తన ప్రజలను బందీలుగా చేయనిచ్చాడు.

62 తన ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు తన కోపం చూపించాడు.

63 యువకులు చనిపోయేవరకు కాల్చబడ్డారు.

64 యాజకులు చంపివేయబడ్డారు.

65 తాగి కేకలువేసే బలాఢ్యుడైన మనిషివలె,

66 దేవుడు తన శత్రువును వెనుకకు తరిమి వారిని ఓడించాడు.

67 కానీ యోసేపు కుటుంబాన్ని దేవుడు నిరాకరించాడు.

68 దేవుడు యూదావారిని ఎంచుకొన్నాడు.

69 ఆ పర్వతం మీద ఎత్తుగా దేవుడు తన పవిత్ర ఆలయాన్ని నిర్మించాడు.

70 తర్వాత తన ప్రత్యేక సేవకునిగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకొన్నాడు.

71 గొర్రెలను కాపాడే పని నుండి దేవుడు దావీదును తొలగించి,

72 మరియు దావీదు పవిత్ర హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు.

Ler em outra tradução

Comparar lado a lado