1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు:
2 “నేను చెప్పేది వినండి.
3 నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి.
4 “నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు.
5 నన్ను చూచి, అదరిపొండి.
6 నాకు సంభవించిన దానిని గూర్చి
7 దుర్మార్గులు చాలాకాలం బతుకుతారెందుకు?
8 దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు.
9 వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు.
10 వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు.
11 దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గొర్రె పిల్లల్లా బయటకు పంపిస్తారు.
12 స్వరమండలాలు, పిల్లనగ్రోవుల ధ్వనులతోబాటు వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు.
13 దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభవిస్తారు.
14 కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, ‘మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి,
15 మరియు దుర్మార్గులు, ‘సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు?
16 “దుర్మార్గులు తమ మూలంగానే వారికి విజయం కలుగుతుందని తలస్తారు.
17 అయితే దుర్మార్గులు దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది?
18 గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గావి ఊకను ఎగురగొట్టినట్లు
19 ‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు.
20 పాపి తన స్వంత శిక్షను చూడాలి.
21 దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు
22 “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు.
23 ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు.
24 అతని శరీరం బాగా పోషించబడింది,
25 అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు.
26 వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు.
27 “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు.
28 ‘యువరాజు ఇల్లు ఎక్కడ?
29 “కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు.
30 విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్ట బడుతారు.
31 దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు.
32 దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు
33 ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది.
34 “అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు.